Search
Close this search box.
Search
Close this search box.

మాడుగుల జనసేన నాయకుల ఆధ్వర్యంలో పల్లె-పల్లెకి జనసేన

    మాడుగుల, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గములో జనసేన పార్టీలోకి జోరందుకున్న వలసలు. చిడికాడ మండలంలో తంగుడుపల్లి గ్రామంలో అనేక మంది వైసీపీ మరియు టీడీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు.  పల్లె- పల్లెకి జనసేన  కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ నాయకులు గుమ్మడి శ్రీరామ్ ఇంటి ఇంటికి తిరిగి జనసేన పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను, జనసేన పార్టీ హామీలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. మాడుగులలో 2024 ఎన్నికలలో జనసేన జెండా ఎగురుతుంది అని ప్రజలు, జనసైనికులు ఆశాభావం వ్యక్తo చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way