Search
Close this search box.
Search
Close this search box.

” పల్లె- పల్లెకి జనసేన ” జనసేనపార్టీ : మాడుగుల జనసేన నాయకులు గుమ్మడి శ్రీరామ్

పల్లె- పల్లెకి జనసేన

         మాడుగుల ( జనస్వరం )  : దేవరాపల్లి మండలంలో నాగయ్యపేట పంచాయితీ, శివారు సీతంపేట గ్రామంలో జనసేన పార్టీ గ్రామ గ్రామాన జనసేనపార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం కావాలని ” పల్లె- పల్లెకి జనసేన ” అనే కార్యక్రమంలో భాగంగా మాడుగుల నియోజకర్గం జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యకమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు. గుమ్మడి శ్రీరామ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆధికారంలో రాక మందు ప్రజలకు మాయ మాటలు చెప్పి ఉచిత పథకాలు పేరుతో ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసిందన్నారు. వైసీపీపార్టీకి ఓట్లు వేసిన బడుగు బలహిన వర్గాల S.C, S.T, B.C, మైనారటీ ప్రజలని 20 సంవత్సరాలు వెనకకు నెట్టేసారని, వారిని మోసం చేసి ఇచ్చిన హామీలు తుంగలోకి తోక్కేసారన్నారు. నవరత్నాల పేరుతో లక్షలు కోట్లు అప్పు చేసి రాష్ట్ర ప్రజలపై భారం మోపిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోట్యాడ కన్నాబాబు, కట్టా ఈశ్వరావు, కొమ్మోజు సాయి, పరవాడ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way