పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా – వంగ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో 11వ రోజు పాదయాత్ర

వంగ లక్ష్మణ్ గౌడ్

    నాగర్ కర్నూలు ( జనస్వరం ) : నాగర్ కర్నూల్ నియోజకవర్గం, బండపల్లి మరియు, అనంతసాగర్ గ్రామలలో వంగ లక్ష్మణ్ గౌడ్ గారి పాదయాత్రలో భాగంగా బండపల్లి మరియు అనంతసాగర్ గ్రామలలో జనసేన సీనియర్ నాయకులతో, జనసైనికులతో కలసి గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ గ్రామంలోని సమస్యలు తెలుసుకున్నారు.. పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు గోపాస్ కుర్మన్న, దేశమొని రాజేష్, గోపాస్ రమేష్, కొడిగంటి సాయి కుమార్, పేరుమల్ల శేఖర్, వంశీ, లక్ష్మి నారాయణ, విజయ్, సూర్య, మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way