Search
Close this search box.
Search
Close this search box.

తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ప్రారంభం

     కాకినాడ ( జనస్వరం ) : తదేకం ఫౌండేషన్ సహకారంతో జనసేన పార్టి రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇన్చార్జి శ్రీ పంతం నానాజీ అధ్వర్యంలో కరప మండల కేంద్రం కరప గ్రామం కొత్తపేటలో 2వ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు, కరప గ్రామ అధ్యక్షులు పేకేటి దుర్గాప్రసాద్, కరప మండల అధ్యక్షులు బండారు మురళి, రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కరప గ్రామ యువ నాయకులు యాళ్ళ వీర వెంకట సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు సైలవరపు భవాని శంకర్, చోడబత్తుల మణికంఠ, ప్రసన్న కుమార్, శాఖ వంశి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధ్యక్షులు దేవు వెంకన్న, దేవు సత్యనారాయణ (౨జమిందార్), చోడపునిడీ వెంకటరమణ, కాకర్ల బుజ్జి, గోర్లు వెంకట రమణ, మండ త్రిమూర్తులు, కొన వెంకటలక్ష్మి మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way