Logo
Date of Publish : 25 January 2024, 8:04 pm
Editor : Sake Naresh

తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ప్రారంభం

     కాకినాడ ( జనస్వరం ) : తదేకం ఫౌండేషన్ సహకారంతో జనసేన పార్టి రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇన్చార్జి శ్రీ పంతం నానాజీ అధ్వర్యంలో కరప మండల కేంద్రం కరప గ్రామం కొత్తపేటలో 2వ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు, కరప గ్రామ అధ్యక్షులు పేకేటి దుర్గాప్రసాద్, కరప మండల అధ్యక్షులు బండారు మురళి, రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కరప గ్రామ యువ నాయకులు యాళ్ళ వీర వెంకట సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు సైలవరపు భవాని శంకర్, చోడబత్తుల మణికంఠ, ప్రసన్న కుమార్, శాఖ వంశి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధ్యక్షులు దేవు వెంకన్న, దేవు సత్యనారాయణ (౨జమిందార్), చోడపునిడీ వెంకటరమణ, కాకర్ల బుజ్జి, గోర్లు వెంకట రమణ, మండ త్రిమూర్తులు, కొన వెంకటలక్ష్మి మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com