12 వరోజు ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం

జనసేన

     మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత  కొత్త పల్లె పంచాయతీ పాలెం కొండ, రెడ్డిగాని పల్లిలో జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి ప్రజలకు జనసేన పార్టీని దిక్కని ఈసారి జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకోవడం తమ లక్ష్యం అని ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం మార్పుకు మంచి నిదర్శనం అని అన్నారు.  ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకురాల చామంతుల మల్లికా, మదనపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి లక్కసంద్రం కిరణ్ కుమార్ రెడ్డి, జనసేన నాయకులు గంగాధర, రామిశెట్టి నాగరాజు, వెంకటేష్, తొక్కోల శివ ప్రసాద్, సిద్దు, స్టీఫెన్, సుధీర్, బహదూర్, శంకర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way