నిడమర్రు జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా నిమ్మల దొరబాబు

     నిడమర్రు, (జనస్వరం) : జనసేనపార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త నిబద్దతతో పనిచేయాలని ఉంగుటూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ లక్ష్మీనారాయణ, ఫౌండేషన్ చైర్మన్ పత్సమట్ల ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు నియోజకవర్గం లోని మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా నిమ్మల దొరబాబును నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యా వైద్యం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి గంగుమోలు చిన్న రత్తయ్య, ఉంగుటూరు నియోజకవర్గ జనసేన నాయకులు వంగా రఘు, చింతలపాటి బాసి రాజు, బెతు మురళి, తోట పవన్, తానేటి జోగేశ్వరరావు, నిడమర్రు గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way