Search
Close this search box.
Search
Close this search box.

దుర్గాడ గ్రామంలో నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

జనసేన

                 తూర్పు గోదావరి ( జనస్వరం ) :  పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి శేషు కుమారి జనసేన పార్టీ నూతన కార్యాలయం రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. జనసేన పార్టీ తరపున సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఆడపడుచులు వీరమహిళతో రంగుల ముగ్గుల పోటీల కార్యక్రమానికి మాకినీడి శేషుకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరది వల్లి రామకృష్ణ, మొగిలి శ్రీనివాస్, కొప్పన రమేష్, ఇంటి వీరబాబు, రావుల వీరభద్రరావు, శాఖ సురేష్, వెలుగుల లక్ష్మణ్, సకినాల త్రిమూర్తులు, సకినాల రాంబాబు, మొగిలి అర్జునరావు, సకినాల అప్పన్న, ఎండపల్లి కన్నారావు, బొమ్మిడి రమేష్, శాఖ సురేష్, తోట ఏసయ్య, తోట దొంగోడు, తోట శ్రీను, తోట బాబ్జి, గొల్లపల్లి శ్రీనివాస్ వినుకొండ అమ్మాజీ, వాకపల్లి సూర్య ప్రకాష్, అడప శివరామకృష్ణ, గంజి గోవిందరాజు, రామిశెట్టి సూరిబాబు, మేళం బాబి, యండపు శ్రీనివాస్, సి.హెచ్ శిరీష, సి.హెచ్ నవీన్, జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way