Search
Close this search box.
Search
Close this search box.

గౌరీ శంకర్ ఆధ్వర్యంలో నేతాజీ జయంతి వేడుకలు

నేతాజీ

    విజయవాడ, (  జనస్వరం ) : స్థానిక 47వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు వెంపల్లి గౌరీ శంకర్ ఆధ్వర్యంలో డివిజన్ పార్టీ కార్యాలయంలో నేతాజీ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వీరుడు నేతాజీ అని అన్నారు. నేతాజీ అస్థికలను భారత్ దేశానికి తీసుకు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణం దివాకర్ పడాల రాంబాబు వ్యాపారి వాసు కోగంటి ఝాన్సీ మొద్దని రామారావు ఇరు పిల్లి నగేష్ నూకరాజు సాంబయ్య ఫణి కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way