Search
Close this search box.
Search
Close this search box.

అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన ములుగు జిల్లా జనసేన నాయకులు

    ములుగు, (జనస్వరం) : ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ ఆకుల సుమన్ ఆదేశాల మేరకు యువజన విభాగం ఉపాధ్యక్షులు కొలిపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో శనిగగుంట అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన భాదితులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు పడకల ఇల్లుని వెంటనే కేటాయించాలని అలాగే వారికీ ప్రస్తుతం తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్యకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ, ప్రధాన కార్యదర్శి జన్ను ప్రవీణ్, విద్యార్థి విభాగం కోర్డినేటర్ మాచర్ల రాజేష్, ములుగు నియోజకవర్గం నాయకులు కళ్యాణ్, రాజు, శ్రీను, మేకల పవన్ చందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way