మత్యకార అభ్యున్నతి యాత్ర విజయవంతం చేయాలి : మండపేట జనసేన ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ

    మండపేట, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మత్యకార కుటుంబాల సమస్యలు తెలుసుకునేందుకు ఈ నెల 20వ తేదీన నరసాపురంలో మత్యకార అభ్యున్నతి సభ నిర్వహించనున్నారని ఈ కార్యక్రమన్ని విజయవంతం చేయాలని మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ విజ్ఞప్తి చేసారు. జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ సూర్యారావు పేట (లైట్ హౌస్) నుండి మత్యకార అభ్యున్నతి యాత్రను పార్టీ పి ఏ సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పారంభిస్తారని తెలిపారు. 13,14 తేదీల్లో రెండు రోజులు పాటు ఈ యాత్రలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో భేటి కానున్నారని తెలిపారు. నియోజకవర్గ నలుమూలలా నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసైనికులు విచ్చేసి ఘన స్వాగతం పలికి, ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 9.00 గంటలకు సూర్యాపేట నుండి యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. సోమవారం ఉదయం 9.00 గంటలకు కాకినాడ రూరల్ ప్రాంతం మహాలక్ష్మి నగర్ అర్చ్ దగ్గర నుండి మహాలక్ష్మి నగర్, డ్రైవర్స్ కాలనీ, పగడాల పేట ప్రాంతాల పర్యటన ఉంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way