Search
Close this search box.
Search
Close this search box.

తాడేపల్లిగూడెం జనసేన పార్టీలోకి పలువురు చేరిక

       తాడేపల్లిగూడెం, మార్చి 18 (జనస్వరం) : తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం పడమర విప్పర్రు వడ్డి గూడెం నుండి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, జనసేన- తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజా సేవ గుణానికి ఆకర్షితులైన విప్పర్రు వడ్డిగూడెం ప్రజలు భారీగా వచ్చి నాగ సత్యనారాయణ, చెన్న రాంబాబు ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా జనసేన కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వడ్డిగూడెం ప్రాంతంలో ఎన్నో సమస్యలును ఉన్నాయని ఆ సమస్యలకు పరిష్కార దిశగా అడుగులు వేస్తానని మేమున్నంటే నడుస్తానని పార్టీలో జాయిన్ అయినా వడ్డిగూడెం ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బలే చక్రవర్తి, గణశల శ్రీను,బలే షాలీం, బలే తేజ, గణశల రాజేష్, మనోహర్,శేఖర్,మని,నరేంద్ర, బలే నరేంద్ర, ప్రదీప్, లక్షన్ తదితరులు పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way