Search
Close this search box.
Search
Close this search box.

జగనన్న ఇళ్ల కాలనీని పర్యవేక్షించిన మంత్రాలయం జనసేన నాయకులు

జగనన్న

         మంత్రాలయం ( జనస్వరం ) : మంత్రాలయం మండల జనసేనపార్టీ నాయకుడు ఏసేపు  రచ్చమరి గ్రామం లో వైయస్సార్ కాలనీని వర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాలనీ గృహ నిర్మాణంలు స్టార్ట్ చేయడం జరిగిందని అన్నారు. అక్కడ ఆ గృహ నిర్మాణాలు ఏమాత్రం స్టాండర్డ్ లేకుండా మట్టిపై 8 ఇంచెస్ కాంక్రీట్ వేస్తున్నారు. అక్కడ కాలనీలో ఖాళీ ట్రాక్టర్ పోతేనే మట్టిలో కూరుకుపోయే పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణాలు కింద ఏమాత్రం స్టాండర్డ్ లేకుండా ప్లాట్ ఎలా ఉంటే అలా ఏమాత్రం లెవెల్ లేకుండా బురద మట్టిలో ఇల్లులు కట్టడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ప్రభుత్వం కట్టిన ఇంట్లో నిర్మాణాలు ప్రజల కోసం కడుతున్నారో తెలియదు. పేర్ల కోసం కడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way