Logo
Date of Publish : 08 December 2022, 3:59 pm
Editor : Sake Naresh

జగనన్న ఇళ్ల కాలనీని పర్యవేక్షించిన మంత్రాలయం జనసేన నాయకులు

         మంత్రాలయం ( జనస్వరం ) : మంత్రాలయం మండల జనసేనపార్టీ నాయకుడు ఏసేపు  రచ్చమరి గ్రామం లో వైయస్సార్ కాలనీని వర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాలనీ గృహ నిర్మాణంలు స్టార్ట్ చేయడం జరిగిందని అన్నారు. అక్కడ ఆ గృహ నిర్మాణాలు ఏమాత్రం స్టాండర్డ్ లేకుండా మట్టిపై 8 ఇంచెస్ కాంక్రీట్ వేస్తున్నారు. అక్కడ కాలనీలో ఖాళీ ట్రాక్టర్ పోతేనే మట్టిలో కూరుకుపోయే పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణాలు కింద ఏమాత్రం స్టాండర్డ్ లేకుండా ప్లాట్ ఎలా ఉంటే అలా ఏమాత్రం లెవెల్ లేకుండా బురద మట్టిలో ఇల్లులు కట్టడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ప్రభుత్వం కట్టిన ఇంట్లో నిర్మాణాలు ప్రజల కోసం కడుతున్నారో తెలియదు. పేర్ల కోసం కడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com