అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మాయికి ఆర్థికసాయం అందించిన కాంతిశ్రీ

కాంతిశ్రీ

        ఎచ్ఛర్ల ( జనస్వరం ) : అల్లివలస గ్రామంలో గుంటు జానీ, ఎర్రమ్మ దంపతుల చెందిన కుమార్తెకు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ పరామర్శించారు. అలాగే వారికి ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు  బస్వ గోవింద్ రెడ్డి, వడ్డాది శ్రీనివాసరావు, గొర్ల సూర్య, బలరాం, కాకర్ల బాబాజీ, లక్ష్మీనాయుడు, ఎర్రయ్య, గణ జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way