Search
Close this search box.
Search
Close this search box.

అనారోగ్యంతో చనిపోయిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మడకశిర జనసైనికులు

      మడకశిర, (జనస్వరం) : అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం రోళ్ల మండలం రత్నగిరి పంచాయతీలో రవి అనే జనసైనికుడు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కర్ణాటకలోని తుముకూరు జిల్లా ఆస్పత్రిలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసైనికులు కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా మేమున్నామంటూ మడకశిర నియోజకవర్గం జనసైనికులు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి 10,000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడైనా జనసైనికులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా జనసేనపార్టీ తరుపున  మేముంటామని భరోసా ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way