Search
Close this search box.
Search
Close this search box.

ఉపాధిహామీ పథక కూలీలకు దాహార్తిని తీర్చిన లోకం మాధవి

ఉపాధిహామీ

        నెల్లిమర్ల ( జనస్వరం ) : పూసపాటి రేగ మండలం రెల్లివలస గ్రామంలో ఉపాధిహామీ పధకంలో భాగంగా పనిచేస్తున్న వారి దగ్గరకి వెళ్లి లోకం మాధవి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లోకం మాధవి మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలలోని ప్రజలు చితికిపోయారని, ప్రభుత్వ పథకాలు కొంతమంది ప్రజలకే చేరువవుతున్నాయి అని అన్నారు. అలాగే రైతాంగం ఎంతో అప్పుల పాలయ్యి మనోవేదనకి గురవుతున్నారని, ఇలాంటి పాలన పోయి, ప్రజా పాలన రావాలి అంటే ప్రజలు మొత్తం ఏకతాటిగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో మద్దతు తెలియజేయాలని లోకం మాధవి కోరారు. ఈ కార్యక్రమం లో గుడివాడ జమ్మిరాజు మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way