తిరుపతి కరోనా హాస్పిటల్ కి ఆక్సిజన్ కాన్సన్ ను అందజేసిన కువైట్ NRI జనసేన

తిరుపతి కరోనా హాస్పిటల్ కి ఆక్సిజన్ కాన్సన్ ను అందజేసిన కువైట్ NRI జనసేన

       జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ జన్మదినం కావడంతో ఒక నెల రోజుల ముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారు ఇందులో భాగంగా “జనసేన NRI సేవా సమితి కువైట్” వారి సమక్షంలో ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్ మరియు వారి మిత్రులు మొహమ్మద్ గౌస్, దామోదర్ నాయుడు. సహకారంతో ఈ రోజు సుమారు 60 వేల విలువచేసే (ఆక్సిజన్ కాన్సన్ ట్రీట్ మెషిన్ ) రుయా ఇన్చార్జ్ సూపర్డెంట్ నాగ మునిందర్ బాబు గారికి అందజేయడం జరిగింది ఇలాగే జనసేన పార్టీ నాయకులు అందరు కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ వాళ్లకి తోడుంటూ కరోనా సమయంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ ద్వారా చేస్తున్నాము తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్ ,కాంచన శ్రీకాంత్, కృష్ణయ్య ,మధు సుదన్,పగడాల మురళి ,కొండా రాజమోహన్ వేమూరి హరి ,మరియు ఆస్పత్రి మాజీ వర్కింగ్ చైర్మన్ చినబాబు ఆస్పత్రి వైద్యులు సిబ్బంది జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way