Search
Close this search box.
Search
Close this search box.

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జనసైనికుడికి ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకురాలు కాంతిశ్రీ

     ఎచ్చెర్ల, (జనస్వరం) : ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, తామడ పంచాయతీ, సూర్యనారాయణపురం గ్రామానికి చెందిన నడుపూరు ప్రభాకర్ (22 సంవత్సరాలు) అనే జనసైనికుడి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ బాధితుడిని పరామర్శించి ఆ కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి, జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  తరపున, కాంతిశ్రీ తరుపున వైద్యం ఖర్చులు నిమిత్తం 10000/- వేల రూపాయలు ఆర్ధిక సహాయం ఆ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ నాగమణి, లావేరు మండల నాయకులు కాకర్ల బాబాజీ, శంకర్, నాని, నీలం నాయుడు, నారాయణరావు, శ్రీరామ్, శ్రీను(MS), రమేష్, సూర్యారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way