Search
Close this search box.
Search
Close this search box.

అంకే ఈశ్వరయ్యతో మర్యాదపూర్వక భేటీ అయిన కళ్యాణదుర్గం జనసేన నాయకులు

     కళ్యాణదుర్గం, ఏప్రిల్ 12 (జనస్వరం) : జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపి+జనసేన+బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ చౌదరిని కలిసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు గురించి చర్చించడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యక్రమాల గురించి, జనసేన పార్టీ ఇంచార్జ్ పనితీరు గురించి, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్యతో పాటు అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ చౌదరి ప్రశంసించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way