చిత్తూరు జిల్లాలో జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థులని గెలిపించాలి

చిత్తూరు

  మదనపల్లి ( జనస్వరం ) : కుప్ప‌ం‌ MM కళ్యాణ మండపంలో జనసేన – తెలుగుదేశం పార్టీల సంయుక్త సమావేశంలో మదనపల్లె జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి  దారం అనిత గారిని చంద్రబాబు నాయుడు అభినందించారు. జనసేన పార్టీ మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆద్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు కుప్పం తరలి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, దారం అనిత గారిని ఆమె జనసేన పార్టీ బలోపేతానికి మదనపల్లెలో పనిచేస్తున్న విషయం చంద్రబాబు నాయుడు గారికి వివరించారు. 50% ఓటింగ్ ఉన్న మహిళలు జనసేనకు టిడిపికి అత్యంత శక్తి.. అత్యంత బలమని అలాగే ప్రతి కార్యక్రమంలోనూ ముందుండే మీలాంటి మహిళలు పార్టీకి పట్టుకొమ్మలు అని దారం అనిత గారిని చంద్రబాబునాయుడు గారు అభినందనలు తెలియజేశారు. జనసేన పార్టీ ఉమ్మడి‌ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way