Search
Close this search box.
Search
Close this search box.

జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకో…

   అనంతపురం ( జనస్వరం ) : జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఇలాగే మాట్లాడితే తనను పిచ్చి హాస్పిటల్ లో చేర్పించాల్సి వస్తుందని జోగి రమేష్ ఒక చిల్లర వెధవని తీవ్రంగా మండిపడ్డారు.అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డీ ముందు మన రాజధాని ఏదో అది చెప్పాలని అలాగే జబర్దస్త్ రోజాను చూసి మహిళా లోకం సిగ్గుపదని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way