Search
Close this search box.
Search
Close this search box.

వసంతోత్సవం పూర్వ జన్మ సుకృతం

– తిరుచానూరు అమ్మవారి వసంతోత్సవంలో పాల్గొన్న మాజీ టిటిడి బోర్డు మెంబర్ పసుపులేటి హరిప్రసాద్

    తిరుపతి ( జనస్వరం ) : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన వసంతోత్సవాల్లో మాజీ టిటిడి బోర్డు సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారి వాహనసేవను అనుసరిస్తూ వసంతోత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులపై అమ్మవారి వసంతోత్సపు చందనాన్ని చల్లుతూ భక్త తన్మయత్వంలో మునిగిపోయారు. అమ్మవారి వసంతోత్సవాల్లో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతమని ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి సేవలో తరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way