Search
Close this search box.
Search
Close this search box.

బలహీన వర్గాలకు మరియు వికలాంగులకు అన్ని రంగాలలో జనసేన తోడ్పాటు : రామా శ్రీనివాస్

రామా శ్రీనివాస్

        రాయచోటి ( జనస్వరం ) : డైట్ ఉన్నత పాఠశాలలో జరిగిన వికలాంగుల దినోత్సవం శుభ సందర్భంగా అన్నమయ్య జిల్లా జనసేనపార్టీ నాయకులు రామా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాలకు మరియు వికలాంగులకు అన్ని రంగాలలో తోడ్పాటు, చేయూత ఇస్తామని వికలాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ప్రజలు విసిగిపోతున్నారని, వైసీపీ ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్లు తొలగించడంపై ఆయన మండిపడ్డారు… ఈ కార్యక్రమంలో వికలాంగులు ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way