రానున్న ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి : జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

    పెదకూరపాడు, (జనస్వరం) : రానున్న ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు సైనికుల పనిచేయవలసిన అవసరం ఆసన్నమైనదని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పెదకూరపాడు మండలంలోని కాశిపాడులో సోమవారం నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసేన జెండాను ఆయన ఎగరవేశారు. ముందుగా జనసేనపార్టీ మండల అధ్యక్షులు మల్లెల సలపతిరావు ఆధ్వర్యంలో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర జనసేన పిఎసి కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, జనసేన నాయకులు సేవరీలు, రమేష్, సురేష్ తదతరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way