పాత్రికేడిపై దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన వీరమహిళ పెండ్యాల శ్రీలత

   అనంతపురం ( జనస్వరం ) : జగన్ మోహన్ రెడ్డి సిద్దం సభను కవరేజ్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటో గ్రాఫర్ కృష్ణని వైసీపీ ముఖాలు చుట్టూ ముట్టి రక్తపు మడుగులలో ఉన్న వదిలి పెట్టకుండా తీవ్రంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలులుసుకున్న జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత కృష్ణ చికిత్స పొందుతున్న వైద్యశాలకు వెళ్లి ఆయనను పరామర్శించారు.. ఈ చర్య ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకునే పత్రికా స్వేచ్చా స్వాతంత్రాలకు రాజ్యంగ విలువలకు తీవ్ర విఘాతం అని ఈ దుద్చర్యని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దాడి చేసిన దోషులకు గుర్తించి కఠినంగ శిక్షించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా జగన్ రెడ్డి సిద్దం సభలలో కార్యకర్తలను రెచ్చగొట్టే చొక్కాలు మడతపెట్టి వంటి మాటలు వాడడం వల్ల, ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు చనలపై విషం చిమ్మే విధంగా మాట్లాడడంతో వారు రెచ్చిపోయి ఇలాంటి దాడులకు తెగ వాడుతున్నారని ఈ దాడులకు కారణం జగన్ రెడ్డి అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way