చీపురుపల్లిలో టీడీపీ పార్టీ చేస్తున్న దీక్షకు మద్దతు ఇచ్చిన జనసేన

చీపురుపల్లి

         చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి కిమిడి నాగార్జున గారు నిర్వహించిన దీక్షలో  టీడీపీ పార్టీ కి జనసేన పార్టీ నాయకులు  మద్దతు  తెలియజేయడం జరిగింది. ఈ దీక్షలో చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు  తుమ్మగంటి సూరినాయుడు, విసినిగిరి శ్రీనివాసరావు, నాయుడు జనసేన, ఎచర్ల లక్ష్మిమునాయుడు, సాసుబుల్లి రామునాయుడు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఈ దీక్షలో భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way