Search
Close this search box.
Search
Close this search box.

పాలకొండలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక మాఫియాను అడ్డుకున్న జనసేన – తెలుగుదేశం

పాలకొండ

      పాలకొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోకవర్గం గోపాలపురంలో ఇసుక అక్రమ రవాణాను చేస్తుండగా జనసేన, తెలుగుదేశం నేతలు అడ్డుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు, తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జీ నిమ్మక జయకృష్ణ సమన్వయ కర్త నిమ్మల నిబ్రహం, కూరంగి నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో ఇదే విధంగా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని, తెరవెనుక ప్రభుత్వ హస్తం ఉందని, ప్రభుత్వం ఇసుక మాఫియాను పెంచిపోషిస్తుందని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way