Logo
Date of Publish : 26 November 2023, 10:27 pm
Editor : Sake Naresh

పాలకొండలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక మాఫియాను అడ్డుకున్న జనసేన – తెలుగుదేశం

      పాలకొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోకవర్గం గోపాలపురంలో ఇసుక అక్రమ రవాణాను చేస్తుండగా జనసేన, తెలుగుదేశం నేతలు అడ్డుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు, తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జీ నిమ్మక జయకృష్ణ సమన్వయ కర్త నిమ్మల నిబ్రహం, కూరంగి నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో ఇదే విధంగా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని, తెరవెనుక ప్రభుత్వ హస్తం ఉందని, ప్రభుత్వం ఇసుక మాఫియాను పెంచిపోషిస్తుందని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com