జనసేనపార్టీ ఆధ్వర్యంలో డ్రైనేజి ఏర్పాటు చేసిన జనసైనికులు

జనసేనపార్టీ

         నెల్లూరు ( జనస్వరం ) : సంగం మండలంలోని దువ్వూరు గ్రామంలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైగా అవుతుంటే కనీసం మౌలిక సదుపాయాలు డ్రైనేజ్ కాలువ మరియు రోడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చేయలేని పని, ఆత్మకూరు జనసేన పార్టీ చేస్తుందని స్థానిక ప్రజలు అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్  సహకారంతో మరియు దువ్వూరు జనసైనికుల ఆర్థిక సహాయంతో ఈ డ్రైనేజీ కాలవను నిర్మించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు దాడి.భాను కిరణ్ మరియు ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున గెలుపొందిన వార్డ్ నెంబర్ ఆకులేటి సుధాకర్ గారు శ్రమదానంలో పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way