ప్రజల కోసమే జనసేన కార్యక్రమం

    చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలో ప్రజలు కోసమే జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గరివిడి ప్రజలును పలకరిస్తూ గాజు గ్లాసుతో  “టీ” పంపిణీ చేస్తూ వారికి జనసేన యొక్క గాజు గ్లాస్ గుర్తును మరియు జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వలో ప్రజలు ఎదురు కుంటున్న ఎన్నో బాధలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోట్ల కృష్ణ, సిగ తవిటి నాయుడు, సాసుబిల్లి రామునాయుడు, ధనుంజయ్ మరియు జనసైనికులు ప్రజలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way