Search
Close this search box.
Search
Close this search box.

ప్రజల కోసమే జనసేన కార్యక్రమం

    చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలో ప్రజలు కోసమే జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గరివిడి ప్రజలును పలకరిస్తూ గాజు గ్లాసుతో  “టీ” పంపిణీ చేస్తూ వారికి జనసేన యొక్క గాజు గ్లాస్ గుర్తును మరియు జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వలో ప్రజలు ఎదురు కుంటున్న ఎన్నో బాధలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోట్ల కృష్ణ, సిగ తవిటి నాయుడు, సాసుబిల్లి రామునాయుడు, ధనుంజయ్ మరియు జనసైనికులు ప్రజలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way