Logo
Date of Publish : 10 February 2024, 8:46 pm
Editor : Sake Naresh

ప్రజల కోసమే జనసేన కార్యక్రమం

    చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలో ప్రజలు కోసమే జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గరివిడి ప్రజలును పలకరిస్తూ గాజు గ్లాసుతో  “టీ” పంపిణీ చేస్తూ వారికి జనసేన యొక్క గాజు గ్లాస్ గుర్తును మరియు జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వలో ప్రజలు ఎదురు కుంటున్న ఎన్నో బాధలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోట్ల కృష్ణ, సిగ తవిటి నాయుడు, సాసుబిల్లి రామునాయుడు, ధనుంజయ్ మరియు జనసైనికులు ప్రజలు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com