Search
Close this search box.
Search
Close this search box.

32వ రోజు అప్పలస్వామి ఆధ్వర్యంలో జనసేన ప్రజా చైతన్య యాత్ర

జనసేన

      బొబ్బిలి ( జనస్వరం ) : జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం ఇన్చార్జ్ గిరడ అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో 32వ రోజు రామభద్రపురం మండలం అరికితోట గ్రామంలో నిర్వహించారు. ఎస్‌సి కాలనీలో గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు ఇంటింటా పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇందులో ఉల్లి సంతోష్, గౌరీ శంకర్, అచ్యుత, రవి, విజయ మరియు రామభద్రపురం, బొబ్బిలి జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way