ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై MRPS చేస్తున్న పాదయాత్రకు జనసేన పార్టీ మద్దతు

జనసేన

            రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్యజిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో భాగంపల్లి గ్రామపంచాయతీ కుప్పగుట్టపల్లిలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై MRPS నాయకులు మహాదేవ, MSP నాగరాజ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రకు జనసేనపార్టీ తరపున మద్దతు తెలపడం జరిగింది. జనసేన నాయకులు రామ శ్రీనివాస్, అంబేడ్కరీస్ట్ ఫలం నాగేంద్ర జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల పార్టీల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కేడర్ లో పలువురు రాజకీయ నేతలు, రామంజులు, విశ్వనాథన్ నాయక్, మనోహర్, యువకులు,గ్రామస్థులు,ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way