రైతులకు అండగా జనసేన పార్టీ : జనసేన నాయకులు అనుకుల రమేశ్

జనసేన

         తణుకు ( జనస్వరం ) : నియోజకవర్గం అత్తిలి మండలం, తిరుపతిపురం వద్ద వయ్యేరు కాలువ పొంగడం వలన సుమారు 800 ఎకరాలు మునిగిపోయి వరి పంట మొత్తం కుళ్ళిపోయి రైతులు బాధపడుతున్న తరుణంలో జనసేన పార్టీ తరపున పోరాటానికి సిద్ధమవుతుందని జనసేన నాయకులు అనుకుల రమేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కారుమూరి పుట్టినరోజు వేడుకల్లో సగభాగం పెట్టినా అక్కడ స్లూయిజ్ నిర్మాణం పూర్తవుతుందని, అట్టి కాని పక్షంలో మా పోరాటం మొదలవుతుందని హెచ్చరించారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయం కింద రూ. 25వేలు అందచేయాలని, అలాగే పశువులకు గ్రాసం ఏర్పాటు చేయాలని లేకుంటే మేము రైతుల తరపున పోరాటం చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way