గెద్దాడ గ్రామములో జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ

రాజోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం గెద్దాడ గ్రామములో రాజోలు నియోజకవర్గ మామిడికుదురు మండలం జనసేన అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజా ఆధ్వర్యంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ సమావేశం, జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గెద్దాడ గ్రామంలో జనసేన ఓటింగ్ శాతం గురించి జనసేన పార్టీ ఓటింగ్ శాతాన్ని గ్రామంలో ఏ విధంగా పెంచుకోవాలి అనేదానిపై చక్కగా వివరించారు రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారు. 2024లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రతీ గ్రామంలో కూడా ఇటువంటి విశ్లేషణ చాలా అవసరం. మీటింగ్ అనంతరం పలువురికి జనసేన జెండా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way