సర్వేపల్లి, (జనస్వరం) : సర్వేపల్లి నియోజకవర్గం కనుపురు గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం నాయకులు కాకి శివ కుమార్ అధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 9 వ ఆవిర్భావంలోకి అడుగు పెట్టింది. అలాగే జనసైన్యన్ని పెంచుకుంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ కనుపూరు గ్రామ ప్రజల ఆశీస్యులతో జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2024 లో ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకుంటున్నాను అని ఆయన తెలిపారు.