Search
Close this search box.
Search
Close this search box.

మాడుగులలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 మాడుగుల

       మాడుగుల ( జనస్వరం ) : మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాడుగుల పట్టణంలో జనసైనికులు ఘనంగా నిర్వహించారు. ముందుగా బస్టాండ్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను జనసైనికుల మధ్య అనకాపల్లి జనసేన పార్టీ పార్లమెంటరీ సభ్యులు నడుపూరీ రాము పతాకావిష్కరణ చేశారు. జనసేన పార్టీ రంగులతో ఉన్న ప్రత్యేక కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు. స్థానిక సెయింట్ ఆన్స్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు రోబ్బా మహేష్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గండం రాంబాబు, రౌతు ప్రసాద్, జనసేన పట్టణ ఉఫాఅధ్యక్షులు కోళ్ల చిన్న యాదవ్, దయ యాదవ్ మంచాల శివ, గల్లా గణేష్, రాజా, అప్పి పలువురు జనసైనికులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way