దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా దివ్యాంగ ఆశ్రమంలో జనసేనపార్టీ వేడుకలు

దివ్యాంగుల

                కొవ్వూరు ( జనస్వరం ) : ప్రపంచం దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం  జనసేనపార్టీ తరుపున లగడపాటి రామ లక్ష్మమ్మ రమానాయుడు దివ్యాంగుల ఆశ్రమం & వృద్ధాశ్రమంలో వేడుకలు నిర్వహించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు దివ్యాంగులకు జనసేన పార్టీ భరోసాగా ఉంటుందని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. జనసేనపార్టీ దివ్యాంగులకు అండగా ఉంటుందన్నారు. విద్యార్థులకు స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తిరుగుడుమెట్ట , పోతుల దుర్గాప్రసాద్, అన్నదేవారపేట  చెవురి రాము, చెవురి నాగరాజు, గజ్జరం  అవుడు సీతారామ్, పెద్దేవం కొనగల వెంకట సురేష్  తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way