Search
Close this search box.
Search
Close this search box.

గాయపడ్డ జనసైనికుడికి ఆర్థిక సాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

       అనకాపల్లి జిల్లా (జనస్వరం) : పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన గాజుల బాలాజీ అనే జనసైనికుడు బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి జనసైనికుడిని పరామర్శించి వైద్యనిమిత్తం ఆర్థికసాయం చేశారు. గెడ్డం బుజ్జి మాట్లాడుతూ గాజుల బాలాజీకి అండగా ఉంటామని అన్నారు. అలాగే నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way