Search
Close this search box.
Search
Close this search box.

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం అందించిన జనసేన నాయకులు

    రాజోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం వేగివరి పాలెం గ్రామనికి చెందిన ఉల్లంపర్తి వెంకటేశ్వరవు (లివర్) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనం కోసం మనం జనసేన రాజోలు కువైట్ సభ్యులు యర్రంశెట్టి బాబీ గారి ఆధ్వర్యంలో 22,000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేగివారిపాలెం సర్పంచ్ శ్రీ పప్పుల సాయిబాబు, ఉల్లంపట్టి దర్శనం, ఆచంట వెంకటేశ్వరవు, పొడలడా జనసైనికుడు పంచదార చినబాబు, అడ్డాల గోపి, జనసేన నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way