Search
Close this search box.
Search
Close this search box.

అగ్ని బాధిత కుటుంబాలను పరామర్శించిన జనసేన నాయకులు యు.పి.రాజు

జనసేన

            రాజాం ( జనస్వరం ) : రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం మంతిన గ్రామంలో ఎనిమిది ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధం అయిన విషయం తెలిసికున్న నియోజకవర్గ జనసేన నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్బంగా యు.పి.రాజు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పునరావాస చర్యలు చేపట్టి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేసారు. ఆయనతో పాటు మండల నాయకులు గొర్లె.గోవిందరావు, వెంకటనాయుడు, దాలి నాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way