Search
Close this search box.
Search
Close this search box.

అగ్ని బాధిత కుటుంబాలను పరామర్శించిన జనసేన నాయకులు యు.పి.రాజు

జనసేన

            రాజాం ( జనస్వరం ) : రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం మంతిన గ్రామంలో ఎనిమిది ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధం అయిన విషయం తెలిసికున్న నియోజకవర్గ జనసేన నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్బంగా యు.పి.రాజు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పునరావాస చర్యలు చేపట్టి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేసారు. ఆయనతో పాటు మండల నాయకులు గొర్లె.గోవిందరావు, వెంకటనాయుడు, దాలి నాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way