విద్యుత్ ఘాతంతో భార్య భర్తలు మృతి చెందిన కుటుంబానికి జనసేన నాయకులు పరామర్శ

    అరకు, (జనస్వరం) : అరకు నియోజకవర్గ కేంద్రంలో గల విద్యుత్ శాఖ కాలనీలో భార్య భర్తలు విద్యుత్ ఘాతాంతో గురై మృతి చెందిన గొల్లోరి దొంబు, భార్య గొల్లోరి పార్వతి కుటుంబాన్ని బుధవారము జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో గల కంఠ బౌన్స్లో గూడాలో వారి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబానికి పరామర్శించారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా, మాదల శ్రీ రాములు, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం వీధిలో ఉన్న డ్రైనేజ్ ని పరిశీలించారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా వీధిలో ఉన్న ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జనసైనికులు సంతోషి, గతుం.లక్ష్మణరావు, కిల్లో రాజా భరత్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way