Logo
Date of Publish : 05 May 2022, 1:36 am
Editor : Sake Naresh

విద్యుత్ ఘాతంతో భార్య భర్తలు మృతి చెందిన కుటుంబానికి జనసేన నాయకులు పరామర్శ

    అరకు, (జనస్వరం) : అరకు నియోజకవర్గ కేంద్రంలో గల విద్యుత్ శాఖ కాలనీలో భార్య భర్తలు విద్యుత్ ఘాతాంతో గురై మృతి చెందిన గొల్లోరి దొంబు, భార్య గొల్లోరి పార్వతి కుటుంబాన్ని బుధవారము జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో గల కంఠ బౌన్స్లో గూడాలో వారి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబానికి పరామర్శించారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా, మాదల శ్రీ రాములు, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం వీధిలో ఉన్న డ్రైనేజ్ ని పరిశీలించారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా వీధిలో ఉన్న ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జనసైనికులు సంతోషి, గతుం.లక్ష్మణరావు, కిల్లో రాజా భరత్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com