గెడగాం గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు వజ్రగడ జానీ

జనసేన

           పార్వతీపురం ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గం, వీరగట్టం మండలం, గెడగాం గ్రామంలో  జనసేన నాయుకులు వజ్రగడ జానీ గ్రామంలో పర్యటించారు. విద్యార్థులు పరీక్షలకు చదువుకుందాం అంటే అసలు కరెంట్ ఉండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామ ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులు 2000మంది చనిపోతే ప్రభుత్వం ప్రతిపక్షం కనీసం పట్టించుకోకపోతే రెండు చోట్లా ఓడిపోయిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరికి లక్ష రూపాయిలు చొప్పున 5కోట్లు ఇవ్వడం జరిగిందని రైతులకు వివరించారు. ఇలాంటి నాయకుడుకు అధికారం ఇవ్వండి ఇంకా ఎంతో గొప్పగా చేసి చూపెడతారు అని జనసేన జానీ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way