Search
Close this search box.
Search
Close this search box.

శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థికి జనసేన నాయకుల మద్దతు

    శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన రవికుమార్ యాదవ్  శేరిలింగంపల్లి జనసేన పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి, వీర మహిళలు డివిజన్ అధ్యక్షులు జనసేన నాయకులు జనసైనికులు ఘనంగా స్వాగతం పలికారు. బిజెపి జనసేన ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చించారు, రాబోయే రోజుల్లో ఏ విధంగా బలంగా మనం ముందుకు వెళ్లాలి అనే దాని గురించి వివరించారు, అనంతరం వచ్చే ఎన్నికల్లో ఈ 15 రోజులు గడపగడపకు వెళ్లి ఉమ్మడి అభ్యర్థి అయిన రవికుమార్ యాదవ్ గెలుపు కొరకు కృషి చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు వీర మహిళలు మరియు జనసేన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ని భూస్థాపితం చేస్తామని తీర్మానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way