శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థికి జనసేన నాయకుల మద్దతు

    శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన రవికుమార్ యాదవ్  శేరిలింగంపల్లి జనసేన పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి, వీర మహిళలు డివిజన్ అధ్యక్షులు జనసేన నాయకులు జనసైనికులు ఘనంగా స్వాగతం పలికారు. బిజెపి జనసేన ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చించారు, రాబోయే రోజుల్లో ఏ విధంగా బలంగా మనం ముందుకు వెళ్లాలి అనే దాని గురించి వివరించారు, అనంతరం వచ్చే ఎన్నికల్లో ఈ 15 రోజులు గడపగడపకు వెళ్లి ఉమ్మడి అభ్యర్థి అయిన రవికుమార్ యాదవ్ గెలుపు కొరకు కృషి చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు వీర మహిళలు మరియు జనసేన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ని భూస్థాపితం చేస్తామని తీర్మానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way