శ్యామ్ క్రెగ్ పిస్టన్స్ & రింగ్స్ ప్లాంట్ 2 పరిశ్రమ కార్మికులు చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు

  రణస్థలం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీలో గల శ్యామ్ క్రెగ్ పిస్టన్స్ & రింగ్స్ ప్లాంట్ 2 పరిశ్రమ కార్మికులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్, భూపతి అర్జున, రామకృష్ణ, శ్రీనివాస్, రాజు, సునీల్, చిన్న మరియు జనసేన కార్యకర్తలు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ మాట్లాడుతూ యాజమాన్యం వారు ఈ సమస్యను ఇప్పటికైనా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నానని సమస్య పరిష్కారం కాని యెడల జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామని కార్మికులు అందరికీ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way