వీసా – పిసిసి సమస్యలను తొందరగా పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం అందించిన జనసేన నాయకులు

వీసా

          రాజంపేట ( జనస్వరం ) : రాజంపేటలో అత్యధికంగా యువకులు బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. యువకులు లక్షల రూపాయలు అప్పులు చేసి వీసాలు సంపాదించుకున్నారు. పిసిసి లు రాకపోవడంతో వీసాలకు కూడా టైం అయిపోయు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు రామ శ్రీనివాస్ బాధితులతో కలసి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశంకు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటుతో గల్ఫ్ వెళుతున్న యువకులకు పీసీసీ లు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించలేదు. సరికదా యువత ఉపాధి అవకాశాలు వెతుక్కుంటే అడ్డంకులు కలిగిస్తున్న సమస్యలను పరిష్కరించకపోవడం శోచనీయం. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమల్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way