మదనపల్లి జిల్లా సాధన కోసం జనసేన నాయకులు నిరసన

     మదనపల్లి, (జనస్వరం) : చిత్తూరు జిల్లాలో మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి అనిబిసెంట్ సర్కిల్ వరకు మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో జనసేన పార్టీ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మదనపల్లి నియోజకవర్గం ప్రజలతో కలిసి మదనపల్లిని జిల్లా చేయాలి అని నిరసన నినాదాలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి జనసేన నాయకులు రాందాస్ చౌదరి, శ్రీనివాస్, వెంకటేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way