Search
Close this search box.
Search
Close this search box.

తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహనరావు

  శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా రైతు సంఘాలు, అఖిలపక్షం తరుపున రైతుల తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి మరియు దళారుల దోపిడీని అరికట్టి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ గారిని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆమదాలవలస ఇంఛార్జ్ శ్రీ పేడాడ రామ్మోహనరావు, రైతు సంఘాల జిల్లా నాయకులు బుడితి అప్పలనాయుడు, రాజు, నీలం రాజు, భాస్కరరావు, దుర్గారావు, దనుంజయ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way